దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా రథసప్తమిని ఘనంగా జరుపుకుంటారు. మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి అని అంటారు. ఇతర మాసంలోని ...
తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా.. అందుకే ఈ నెలలో కొండకు వెళ్లే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే ఈ విషయం ...
Panchangam Today: ఈ రోజు ఫిబ్రవరి 3వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
Road Accident: చీకట్లో ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో చెప్పలేం. తిరుపతిలో అదే జరిగింది.
Andhra Pradesh and Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. ఎండలు దంచేస్తున్నాయి. నిన్న రెండు ...
‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన మూవీ ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’. యోగాలక్ష్మి ...
Budget 2025: ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ ల్యాబ్‌లను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్‌లో ...
తెలంగాణలో నిర్వహించిన కుల గణన సర్వే వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా వెల్లడించారు. సర్వే ప్రకారం, తెలంగాణలో మొత్తం జనాభా 3,54,77,554, అలాగే కుటుంబాల సంఖ్య 1,12,15,134. కుల గణన ఫలితాలు ఈ విధ ...
Kia Syros: కియా మోటార్స్ గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ ఆటో పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇప్పుడు ...
OYO Room Booking: హోటళ్లలో చాలా మంది ఎంచుకునేది ఓయో రూములనే. ఎందుకంటే మిగతా రూముల కంటే.. ఓయో రూములు కొంత తక్కువ ధరకు వస్తాయని ...
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి ముందు జనసేన పార్టీ కార్యకర్త గనిశెట్టి గంగాధర్ దాడి చేశారు. తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్‌తో వచ్చి, "జై జనసేన" అంటూ నినాదాలు చేస్తూ, ముద్రగడ్డ కారును ఢీకొట ...
శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి పండుగ సందర్భంగా 80 ఫీట్ రోడ్డులో 5000 మంది భక్తులు, విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు.